ఎన్టీ రామారావు గురించి ఈ విషయాలు మీకు తెలుసా
1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఒక కుగ్రామమైన నిమ్మకూరులో వెంకటేశ్వరమ్మ, లక్ష్మయ్యలకు ఎన్టీఆర్ జన్మించారు. అయితే.. లక్ష్మయ్య సోదరుడు రామయ్య, చంద్రమ్మ దంపతులకు పిల్లలు లేకపోవటంతో వారికి ఎన్టీఆర్ని దత్తత ఇచ్చారు.
ఎన్టీఆర్ ఐదో తరగతి వరకూ ఆ ఊర్లోనే చదువుకున్నారు. అక్కడ హైస్కూల్ లేకపోవటంతో రామయ్య దంపతులు తమ దత్తపుత్రుడితో కలిసి విజయవాడకు నివాసం వచ్చారు. అక్కడ మునిసిపల్ స్కూల్లో చేరిన ఎన్టీఆర్ మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.
అనంతరం 1940లో విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరారు. ఇంటర్ చదివేటప్పుడు కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారనీ చెబుతారు.
ఆ కాలేజీలో తెలుగు శాఖాధిపతి ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ. 'కవి సామ్రాట్' బిరుదున్న విశ్వనాథ రాసిన 'రాచమల్లుని దౌత్యం' నాటకాన్ని కాలేజీలో ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలు నాటకాలకు దూరంగా ఉండటంతో.. అందులో కథానాయిక పాత్ర ఎన్టీఆర్ పోషించారు.
ఇవి కూడా చదవండి:
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)