‘‘చేసేందుకు పని లేదు. ఆకలి తీరే దారీ లేదు.. దొంగతనాలు చేయాలా’’
కరోనావైరస్ వ్యాప్తి నివారణకు విధించిన లాక్డౌన్ భారత్లో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది.
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎన్నో కుటుంబాలు అవస్థలు పడ్డాయి.
ముఖ్యంగా వలస కార్మికులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.
''మేం పస్తులుంటున్నాం... చేసేందుకు పని లేదు. మరి ఆకలి తీర్చుకోవడానికి మేం దొంగతనాలు చేయాలా?'' అని ప్రశ్నిస్తున్నారు వలస కార్మికులు.
ఇవి కూడా చదవండి:
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- తేనెలో కల్తీ: ‘చైనీస్ షుగర్ సిరప్లను కలిపి, అమ్మేస్తున్నారు’
- లంచగొండి అధికారులను ఏసీబీ పట్టుకున్నాక ఏం జరుగుతుంది
- మోదీ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు నమ్మడం లేదు - కార్పొరేట్ సంస్థలంటే వారికి భయమెందుకు?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్కు సిద్ధంగా ఉంటాయా?
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)