Rajinikanth: హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజినీకాంత్
సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన నటుడు రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.
సినిమా షూటింగ్ బృందంలోని పలువురికి కోవిడ్-19 సోకిందని, దీంతో రజినీకాంత్కు కూడా ఈనెల 22వ తేదీన పరీక్షలు జరిపామని, అయితే ఆయనకు నెగెటివ్ వచ్చిందని అపోలో ఆస్పత్రి ప్రకటించింది.
రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది.
రక్తపోటు అదుపులోకి రాగానే ఆయన్ను డిశ్చార్జి చేస్తామని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- క్రిస్మస్: బైబిల్ను తొలిసారిగా తెలుగులోకి అనువాదం చేసింది విశాఖపట్నంలోనేనా?
- రాష్ట్రపతి భవన్కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర, అడ్డుకున్న పోలీసులు
- సిస్టర్ అభయ హత్య కేసులో ఫాదర్, నన్కు జీవిత ఖైదు
- నీటి కాలుష్యం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- 451 ఏళ్ల బానిసత్వం నుంచి గోవాను లోహియా ఎలా విడిపించారు?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)