ఏనుగుపై యోగా చేస్తూ కిందపడ్డ బాబా రామ్దేవ్
బాబా రామ్ దేవ్ ఉత్తరప్రదేశ్లోని మథురలోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన యోగా క్యాంప్లో కొత్తగా యోగా నేర్పించే ప్రయత్నం చేశారు.
అలంకరించి ఉన్న ఏనుగుపై పట్టా లేకుండా ఆసనాలు వేద్దామని ఆయన పైకి ఎక్కారు. పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో ఆయన వివరిస్తున్నారు.
ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబా యోగా భంగిమను కొనసాగించారు.
మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- పొలంలో తిరుగుతూ మొక్కల్ని పరిశీలించే రోబోలను తయారు చేసిన గూగుల్
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- దళిత సర్పంచ్కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- అంటువ్యాధులు, మహమ్మారి రోగాలు ఎలా అంతమవుతాయి?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- హాంకాంగ్పై చట్టం చేసిన అమెరికా, చైనా కన్నెర్ర
- విప్లవ వధూవరుల విషాద ప్రేమ గాథ @ సిరియా జైలు
- ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి
- సిరియాలో కుర్దు సేనలకు అమెరికా వెన్నుపోటు పొడిచిందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)