వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా: జగన్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నది వీరే

ఫొటో సోర్స్, fb/ysrcpofficial
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 175 స్థానాల్లో పోటీ చేయనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ఇడుపులపాయలో వెల్లడించారు.
పోటీ చేస్తున్నవారిలో 41 మంది అభ్యర్థులు బీసీలు ఉన్నారని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఐదు స్థానాలను ముస్లింలకు కేటాయించినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఫేస్బుక్లో ప్రకటనలకు టీడీపీ, వైసీపీ ఎంత ఖర్చు చేస్తున్నాయి?
- అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందిస్తా: 'సమర శంఖారావం'లో జగన్
- అందరికీ సొంత ఇల్లు అన్న మోదీ హామీ ఎంతవరకు నెరవేరింది?
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానం ఏంటి? ఈ విమానాలు ఎందుకు కూలిపోతున్నాయి?
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- బాల్యవివాహాలను అరికట్టేవారికే నా ఓటు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)




