Tsunami Miracle Boy: శిథిలాలు, మృతదేహాల మధ్య 20 రోజులు బతికిన పిల్లాడు ఇప్పుడేం చేస్తున్నాడు?
Tsunami Miracle Boy: శిథిలాలు, మృతదేహాల మధ్య 20 రోజులు బతికిన పిల్లాడు ఇప్పుడేం చేస్తున్నాడు?
2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
అప్పట్లో 'సునామీ మిరాకిల్ బాయ్'గా అనిపించుకున్న 7 ఏళ్ల పిల్లాడు శిథిలాల మధ్య 20 రోజులపాటు ఒంటరిగా సాయం కోసం వెతికాడు.
ఇప్పుడతను ఏం చేస్తున్నాడు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









