తెలుగు ప్రజలతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అనుబంధమిది..

వీడియో క్యాప్షన్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూట్ : ఈ రైలు ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుంది?
తెలుగు ప్రజలతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అనుబంధమిది..

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మందికి పైగా మరణించారు.

భారత్‌లో జరిగిన అత్యంత విషాదకర రైలు ప్రమాదాలలో ఇదొకటి.

పెద్ద సంఖ్యలో మృతులు, భారీ సంఖ్యలో క్షతగాత్రులు ఉండడంతో ఈ ప్రమాదం కారణంగా దేశమంతా విషాదం నెలకొంది.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్

తెలుగు ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్తున్నారు.

అయితే, ఘోర ప్రమాదంలో చిక్కుకున్న ఈ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుంది? దీని వేగం ఎంత? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఆగుతుందో ఓసారి చూద్దాం..

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)