మంచు ఒక భూస్వామి కుటుంబాన్ని కూలీలుగా ఎలా మార్చేసిందంటే
మంచు ఒక భూస్వామి కుటుంబాన్ని కూలీలుగా ఎలా మార్చేసిందంటే
మహమ్మద్ అలీ ఒకప్పుడు సంపన్న భూస్వామి. ఆయనకు పండ్ల తోటలు, అడవి, పంట భూములు ఉండేవి.
ప్రస్తుతం సర్వం కోల్పోయిన ఈయన ఓ పాడుబడిన రెండు గదుల ఇంటికి పరిమితమయ్యారు. ఇది గతంలో స్కూలు భవనంగా ఉండేది.
ప్రస్తుతం కూలీగా పని చేస్తున్న మహమ్మద్కు రోజుకు 250 రూపాయలు సంపాదించడం కూడా కష్టమవుతోంది.
మహమ్మద్ కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడానికి కారణమేంటి? ఈ వీడియోలో చూడండి..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









