పాకిస్తాన్: పెషావర్ రక్తసిక్త చరిత్ర

వీడియో క్యాప్షన్, విధుల నిర్వహణలో మెరుగైన సౌకర్యాల కోసం ఖైబర్ పక్తుంక్వా పోలీసుల ఆందోళన
పాకిస్తాన్: పెషావర్ రక్తసిక్త చరిత్ర

పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిన బాంబుదాడిలో వంద మంది పోలీసులు వరకు మరణించారు. 200 మందికి పైగా గాయపడిన ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.

దేశంలోని శాంతి భద్రత విభాగంపై జరిగిన అతి పెద్ద దాడులలో ఇదొకటి. బాధితులు, మరణించిన వారి కుటుంబ సభ్యులు బాధతో కుమిలిపోతున్నాయి.

ఖైబర్ పక్తుంఖ్వా పోలీసుల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. దాడుల వెనకున్న టెర్రర్ గ్రూపుల గురించి తెలుసుకునే పనిలో ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే.. పోలీసుల భద్రత కోసం చర్చలు జరుపుతున్నారు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్.

బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.

పెషావర్ బాంబు పేలుడు

ఫొటో సోర్స్, EPA

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)