ప్రజల కోసం 100 బావులు తవ్విస్తున్నాడు
ప్రజల కోసం 100 బావులు తవ్విస్తున్నాడు
తమ దేశంలో బావులు తవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి చెందిన కమ్యూనిటీ వాలంటీర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మామడోవు దైఖాతే, ఈ ఏడాది చివరికల్లా తన దేశంలో ప్రజల కోసం 100 బావులు తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండేళ్ల క్రితం నుంచి బావులను కట్టించడం ప్రారంభించారు.
నీళ్ల కోసం మహిళలు పడుతున్న బాధలను చూసిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ: ‘ఎవరెస్ట్పైకి సాధారణ వ్యక్తులుగా వెళ్లి, ప్రపంచ హీరోలుగా తిరిగొచ్చారు’
- గూగుల్ రిక్రూటర్లు వాడే XYZ ఫార్ములా ఏంటి? ఈ టెక్ కంపెనీలో ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి?
- హిప్నోథెరపీ: మత్తు లేకుండా, నొప్పి తెలియకుండా ఈ పద్దతిలో ఆపరేషన్ చేయవచ్చా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



