‘ఏపీ, తెలంగాణలో బంగారం దోచుకెళ్లి ఛత్తీస్గఢ్లో దాచుకుంటున్నారు’
‘ఏపీ, తెలంగాణలో బంగారం దోచుకెళ్లి ఛత్తీస్గఢ్లో దాచుకుంటున్నారు’
ఏపీ, తెలంగాణలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠా రెండు తెలుగు రాష్ట్రాలలో దొంగతనాలు చేసి ఛత్తీస్గఢ్లో ఆ సొత్తు దాస్తోందని వీరు గుర్తించారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- 974: ఏకంగా ఫుట్బాల్ స్టేడియాన్నే తరలించేస్తున్నారు
- డ్రైవర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు
- ‘‘ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదు , అందుకే సొంతంగా రాజ్యం స్థాపించుకున్నా’’ అంటున్న కింగ్ పీటర్ ది ఫస్ట్ ఎవరు?
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి
- మహిళల్లో హార్మోన్లు ఎందుకు గతి తప్పుతాయి, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









