నాసా స్పేస్ ఎక్స్ మిషన్: టికెట్లు కొని వ్యోమగాముల్ని స్పేస్ లోకి పంపిన నాసా
అంతరిక్ష పరిశోధనలో ఇదొక కీలకమలుపు. నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్స్యూల్ గగనతలంలోకి విజయవంతంగా దూసుకుపోయింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా తన వ్యోమగాములను ప్రైవేటు వ్యోమనౌకలో టికెట్లు కొని అంతరిక్ష కేంద్రానికి పంపించింది. సోమవారం భూమిని వీడిన ఈ వ్యోమగాములు మంగళవారం ఐఎస్ఎస్ చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో పసి బిడ్డల వ్యాపారం... పెంచుకునేందుకు, బలి ఇచ్చేందుకు పిల్లల్ని అమ్ముతున్నారు
- తమిళనాడు: ప్లే స్కూల్స్ కావు... ఇవి పోలీస్ స్టేషన్లు
- కరోనావైరస్: కోవిడ్ నుంచి దాదాపు 95% రక్షణ కల్పిస్తున్న మోడెర్నా వ్యాక్సీన్
- కరోనావైరస్: మొదటగా వచ్చే కోవిడ్ టీకాలు సమర్థంగా పనిచేయవా? వైరస్ మరిన్ని దశాబ్దాలు మనతోనే ఉంటుందా?
- కరోనావైరస్: బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో ఏది సురక్షితం
- బరాక్ ఒబామా: 'తప్పుడు కుట్ర సిద్ధాంతాల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఒక పదవీకాలం సరిపోదు'
- 'జో బైడెన్ నాకు అయిదు సార్లు ప్రపోజ్ చేశారు' - అమెరికా ప్రథమ మహిళ కాబోతున్న జిల్
- జో బైడెన్: మూడోసారి పోటీ కలిసివచ్చిన 'మిడిల్ క్లాస్ జో'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)