కార్గిల్ యుద్ధానికి 21 ఏళ్లు... భారత్, పాక్ సైన్యాలు అప్పుడేం చేశాయి
1999లో హిమాలయ పర్వత సానువుల్లో ఎల్వోసీ సమీపంలో జరిగిన కార్గిల్ యుద్ధం కథనాలను అప్పట్లో ప్రపంచానికి చూపించేందుకు ఇటు ఇండియాలోనూ, అటు పాకిస్తాన్లోనూ అనుమతి పొందిన ఏకైక మీడియా సంస్థ బీబీసీ. 1999లో 59 రోజులపాటు ఈ యుద్ధం సాగింది.
జులై 26న ముగిసింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ యుద్ధ వార్తలను ప్రపంచానికి బీబీసీ ఎలా అందించిందో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- టిండర్, డంబుల్ వంటి డేటింగ్ యాప్లు పాతపడిపోయాయా?
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
- బిట్కాయిన్ స్కామ్: ఒబామా, ఎలాన్ మస్క్ వంటి అమెరికా ప్రముఖుల ట్విటర్ అకౌంట్లు హ్యాక్
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- ‘టీకా వేయించుకోవాలి.. కరోనావైరస్ సోకించుకోవాలి - వలంటీర్లు కావలెను’
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)