యుక్రెయిన్లో ఏడుగురు శ్రీలంక బందీల విడుదల
ఇజ్యుమ్ను యుక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యన్ సేనల దురాగతాలపై అనేక ఆరోపణలు వచ్చాయి.
అలాంటి వాటిలో ఒకటి కొంతమంది శ్రీలంక ప్రజలను అదుపులోకి తీసుకున్న రష్యన్ సైనికులు వారిని నెలల తరబడి బంధించి చిత్రహింసలు పెట్టిన సంఘటన.
బాధితులు తాము ఎదుర్కొన్న కష్టాల గురించి బీబీసీకి వివరించారు.
ఇందులో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
- INDvsAUS హైదరాబాద్ T20 మ్యాచ్: టికెట్ల కోసం తొక్కిసలాట... ఏడుగురు ఆసుపత్రిలో చేరిక
- డిజిటల్ రేప్కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాల్లో మహిళలు ఏం చేయకూడదు, ఏమేం చేయొచ్చు?
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్.. 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం
- యూరప్లో నదులు అంతరించిపోతాయా? నదులు ఎందుకు వరుసగా ఇలా ఎండిపోతున్నాయి, నీటి కోసం ఏం చేయాలి?
- మహారాష్ట్ర గుహలలో చరిత్ర విప్పని రహస్యాలు ఇంకా ఉన్నాయా? ప్రాచీన మానవుడి కళాకృతులు, వస్తువులు ఏ నాగరికతవి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)