కోవిడ్ వ్యర్థాలతో పక్షుల మనుగడకు ముప్పు
పక్షులపై వ్యర్థాల ప్రభావం గురించి చేపట్టిన ఒక గ్లోబల్ స్టడీలో భాగంగా, వ్యర్థాల్లో చిక్కుకుపోయిన లేదా చెత్తతోనే గూళ్లు కట్టుకున్న పక్షుల ఫొటోలు సేకరించారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైనట్టుగా ఈ అధ్యయనంలో తేలింది.
మొత్తం వ్యర్థాల్లో డిస్పోజబుల్ ఫేస్మాస్కులే దాదాపు నాలుగో వంతు ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్ విక్టోరియా గిల్ కథనం.
ఇవి కూడా చదవండి:
- క్విట్ ఇండియా: ఈ నినాదం ఎలా పుట్టింది, ఈ ఉద్యమంలో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన యోధులెవ్వరు?
- బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)