మియన్మార్: బాంబులు తయారు చేసి సైన్యంపై దాడి చేస్తున్న మహిళలు
మియన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటం, ఇప్పుడు సాయుధ విప్లవంగా మారుతోంది. మహిళలు కూడా ఆయుధాలు పట్టుకుంటున్నారు. స్వయంగా బాంబులు తయారు చేసి సైన్యంపై దాడి చేస్తున్నారు.
సైనిక నిర్మాణాలే లక్ష్యంగా వారు దాడులు చేస్తున్నారు. వీరితో మాట్లాడి బీబీసీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు: రెండోసారి గెలిచిన మేక్రాన్.. చరిత్రాత్మక విజయమే కానీ దేశాన్ని రెండుగా చీల్చేశారా?
- ఇండియాలో వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయా
- ‘ఈ భూమిపై అత్యంత అద్భుతమైన సంస్కృతి’ భారత్లో ఉన్నా.. అది భారతీయులందరికీ ఎందుకు తెలియట్లేదు?
- భర్తను చంపిన హంతకుడి కూతురితో తన కుమారుడికి పెళ్లి చేసిన మహిళ, అలా ఎందుకు చేశారంటే
- భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ముగ్గురు బ్రిటిష్ మహిళల కథ
- టిప్పు సుల్తాన్: ఈస్టిండియా కంపెనీ సేనలపై భారత పాలకుల విజయాన్ని వర్ణించే పెయింటింగ్ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)