అఫ్గానిస్తాన్: మహిళా యాక్టివిస్టులు ఎందుకు అదృశ్యమవుతున్నారు
అఫ్గానిస్తాన్లో తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహిళలు అదృశ్యమవుతున్నారు.
తాలిబాన్లే వారిని మాయం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, తాలిబాన్లు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.
మహిళా హక్కుల కార్యకర్తలు మాయం కావడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.
తాము అధికారం అందుకున్నప్పటికీ గత ప్రభుత్వంలో పనిచేసినవారు, ఉద్యమకారులు అందరికీ క్షమాభిక్ష పెట్టామని వారు చెబుతున్నారు.
గత కొద్దిరోజులుగా అఫ్గానిస్తాన్లో జరుగుతున్న ఇలాంటి ఘటనలకు సంబంధించి బీబీసీ పరిశోధన చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో..

ఇవి కూడా చదవండి:
- ఏబీజీ షిప్యార్డ్ కేసు: ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం ఇదేనా, అసలేం జరిగింది?
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



