సింపుల్ గేమ్తో కోట్లు సంపాదించారు
మీరు రోజూ ఆడే 'క్యాండీ క్రష్' గేమింగ్ కంపెనీనీ మైక్రోసాఫ్ట్ ఎంతకు కొన్నదో తెలిస్తే నోరెళ్లబెడతారు.
సింపుల్గా మూడు క్యాండీలను మ్యాచ్ చేసే ఈ చిన్న గేమ్ ఇప్పటివరకూ ఎంత సంపాదించిందో తెలుసా? సుమారు రూ. 50 వేల కోట్లు.
ఇప్పటివరకు దీన్ని 300 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
ఈ గేమ్ను మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఆడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది... జనాలెందుకు అక్కడికి క్యూ కడుతున్నారు?
- ‘నాలుగు సెకండ్లకో నిరుపేద చనిపోతుంటే... రోజుకో కుబేరుడు పుట్టుకొచ్చాడు’
- అధిక బరువు, ఊబకాయం ఉన్నవారికి కరోనా సోకితే ప్రాణాలకే ప్రమాదమా
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)


