పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసే ముఠా.. కెన్యాలో బీబీసీ రహస్య పరిశోధన
కెన్యాలో పిల్లలను దొంగిలించి అమ్ముకుంటున్న అండర్గ్రౌండ్ నెట్వర్క్ను బీబీసీ బట్టబయలు చేసింది.
బీబీసీ ఆఫ్రికా ఐ ఏడాది పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి అనేక ఆధారాలు లభించాయి.
ఇళ్లు లేని తల్లులను టార్గెట్ చేసి, వారి బిడ్డలను ఎత్తుకెళ్లి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని బీబీసీ వెలుగులోకి తీసుకొచ్చింది.
నైరోబీ నుంచి బీబీసీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- యూరినరీ ఇన్కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)