రాళ్లను డీకొన్న భారీ ఓడ, అందులో 400 మందికి పైగా ప్రయాణికులు
ఈ ప్రయాణికుల ఓడ బాల్టిక్ సముద్రంలో ఫిన్లాండ్ తీరం వద్ద రాళ్లను డీకొట్టింది. దాంతో, 429 మంది రాత్రంతా అందులోనే చిక్కుకుపోయారు. ఈ ఘటన శనివారం నాడు జరిగింది.
ఆదివారం ఉదయం దానిని సమీపంలోని పోర్టుకు తరలించామని ఫిన్లాండ్ తీరరక్షక దళం తెలిపింది. ప్రయాణికులను ఖాళీ చేయించారు.
ఓడలోప్రయాణిస్తున్నవారందరూ క్షేమంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ తీరానికి కొట్టుకువచ్చిన ఈ ఓడ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా? ఇక్కడే రెస్టారెంట్గా మారుతుందా?
- విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ: పాడైపోయిన ఆకు కూరలు, కూరగాయలు.. సాగు నష్టపోయిన 400 రైతు కుటుంబాలు
- సముద్ర గర్భంలోని సౌందర్యాన్ని కెమేరాలో బంధించిన అద్భుత ఛాయాచిత్రాలు
- విశాఖలో సముద్రం అలల కింద సిరుల సాగు
- నడి సముద్రంలో దీపావళి!
- ఆర్కిటిక్ మహా సముద్రంలోంచి ఓడల రవాణా మార్గం
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)