You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'నీళ్లలో ఉంటే వైకల్యాన్ని మర్చిపోతాను'
జెండి బంగబీన్ ఇండోనేసియాకు చెందిన పారా స్విమ్మర్. ఈ నెల 6 నుంచి 13 వరకు ఇండోనేసియా రాజధాని జకర్తాలో నిర్వహిస్తున్న ఆసియన్ పారా గేమ్స్ లోసత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జెండీ.. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో స్విమ్మింగ్లో పతకాల పంట పండిస్తున్నాడు.
ఇప్పటికే ఏసియాన్ గేమ్స్లో 5 బంగారు పతకాలు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు.
నీళ్లలో దిగితే తనకు వైకల్యం ఉన్నట్లు అనిపించదని చెబుతోన్న జెండి.. 2020లో టోక్యోలో జరిగే పారాలింపిక్స్లో బంగారు పతకమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- భార్యపై భర్త రేప్ గురించి ఎందుకింత గొడవ
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్పై నీలి నీడలు
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు: రేణూ దేశాయ్
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
- బ్రిటన్లో టీనేజర్లలో గర్భధారణ తగ్గడానికి కారణాలివేనా
- మీకున్న ప్రైవసీ ఎంత? మీ వ్యక్తిగత సమాచారం ఎంత భద్రం?
- అమిత్ షా జాబు.. చంద్రబాబు జవాబు
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)