Cricket: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర క్రికెట్ అభిమానుల సందడి ఎలా ఉందంటే
మూడేళ్ల తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
దీంతో స్టేడియం ముందు సందడి వాతావరణం నెలకొంది.
అభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని సందడి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కాకినాడ: ‘గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు’.. ప్రైవేటు ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఏడాదికి 12 వేల కోట్ల వ్యాపారం చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేసిన ‘శ్రీమంతుడు’
- సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా అభివృద్ధిలో పోటీ పడలేకపోతుందా
- ఇరాన్ నిరసనలు: హిజాబ్లను తగులబెడుతున్న మహిళలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
