కాటికాపరిగా రాజస్థాన్ మహిళ
రాజస్థాన్లోని జైపుర్కి చెందిన మాయాదేవి బంజారా గత 30 ఏళ్ళుగా శ్మశానంలో దహన సంస్కారాలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
తల్లి నుంచి నేర్చుకున్న పనిని చేయడాన్ని అవమానంగా కాకుండా సమాజ సేవగా భావిస్తున్నారు.
తన కలలు నెరవరకపోయినా.. ఆమె బిడ్డలైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నారు.
బీబీసీ ప్రతినిధి మోహర్ సింగ్ మీనా అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా
- నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’
- వేలంలో కొన్న సూట్కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



