ఫుడ్ ట్రక్... ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అన్నం పెడుతుంది
ఇదొక ఫుడ్ ట్రక్. రుచికరమైన వేడి వేడి ఆహారాన్ని ప్రజలకు అందిస్తోంది. అది కూడా పూర్తి ఉచితంగా. ఎవరూ ఆకలితో బాధపడకూడదన్న మంచి ఆశయంతో దీన్ని ఏర్పాటు చేశారు. తల్లి మంజులా కోరిక మేరకు అహ్మదాబాద్ చెందిన మయూర్ కాందార్, ఆయన భార్య ఈ ఫుడ్ ట్రక్ ప్రారంభించారు.
ఆకలితో ఉన్న వారికి, పేదలకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఫుడ్ ట్రక్కును నగరమంతా తిప్పుతూ పేదల ఆకలి తీరుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘పుతిన్కు క్యాన్సర్’ పుకారేనా? ఆయన అనారోగ్యంపై రష్యా ఏమంటోంది?
- Service Charge: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ అంటే ఏంటి? బలవంతంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
- చికెన్ను షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?
- బంగారం కొంటున్నారా? మోసపోకుండా ఉండేందుకు మీరు తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...
- ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలనే బీజేపీ డిమాండ్, హిందువులకే చేటు చేస్తుందా?
- అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)