కేరళలో మిణుగురు పురుగుల అద్భుతం.. దీన్ని చూడాలంటే కారు చీకట్లో వేచి ఉండాల్సిందే..
వేసవి వచ్చిదంటే చాలు కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని నెల్లింపతి హిల్ స్టేషన్ రాత్రి వేళల్లో వెలుగులతో నిండిపోతుంది. ఒక్కసారిగా వచ్చే వేలాది మిణుగురు పురుగులు మిణుకు మిణుకు మంటూ ఆ ప్రాంతాన్ని చిమ్మ చీకట్లో రంగుల మయం చేస్తాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యటకులు కూడా వస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- పుతిన్కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
- శ్రీలంక, చైనా మధ్య పెరుగుతున్న దూరం భారత్కు కలిసొస్తుందా
- ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా.. అందుకే నా నోరు మూయించాలని చూస్తోంది’... ఈడీ కేసుపై మేధా పాట్కర్
- కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమన్న రాహుల్గాంధీ వాదనలో నిజమెంత
- Kinder Surprise చాక్లెట్ ఎగ్స్ను రీకాల్ చేసిన కంపెనీ, అసలు కారణం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)