గేదె కొమ్ములతో బొమ్మలు చేసే అరుదైన కళ.. ఇప్పుడు అంతరించిపోనుందా?
గేదె కొమ్ములతో చేసే బొమ్మలకు ఒడిశాలోని పర్లాకిమిడి ప్రసిద్ధి చెందింది. దేశంలో ఇక్కడ మాత్రమే ఇలాంటి కళ ఉందని స్థానికులు చెబుతున్నారు.
అయితే, ఒకప్పుడు పదుల సంఖ్యలో ఇలా గేదెల కొమ్ములతో బొమ్మలు చేసే దుకాణాలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. పనిచేసేవారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది.
ఇవి కూడా చదవండి:
- ప్రశాంత్ పంచాడ ఎవరు? అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఎందుకు ట్వీట్ చేశాడు
- విశాఖపట్నం లైన్మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు
- పసిఫిక్ మహా సముద్రంలో 'బ్లాక్ హోల్'.. దీని రహస్యం ఏంటి?
- హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై కేసీఆర్ రియాక్షన్ ఇదీ..
- NZvsAFG: అఫ్గానిస్తాన్పై న్యూజీలాండ్ విజయం.. భారత్ సెమీస్ ఆశలు గల్లంతు
- భారత్ సెమీస్ ఆశలు గల్లంతు: ‘ఐపీఎల్ అద్దాలు తీసేసి ప్రపంచకప్ అద్దాలు పెట్టుకోండి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)