You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిమాచల్ప్రదేశ్: కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది.
కిన్నౌర్ జిల్లా నుగుల్సారి ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి 10 మంది చనిపోయారు.
ఇప్పటి వరకు 14 మందిని కాపాడారు.
కొండ చరియ శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
సిమ్లాకు వెళ్తున్న ఒక ప్రభుత్వ రవాణా బస్సు, మరికొన్ని వాహనాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.
హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)