ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నాలుగు పర్వతాలను టీనేజ్లోపే ఎక్కేసిన హైదరాబాద్ అమ్మాయి
పది నెలల వయసులోనే తండ్రి భుజాలపై ట్రెక్కింగ్ ప్రారంభించినా ఊహ వచ్చిన తర్వాత 9 ఏళ్ల వయసు నుంచి పర్వతారోహణ ప్రారంభించారు జాహ్నవి.
తొలిసారిగా ఉత్తరాఖండ్లోని రూప్ కుండ్ కొండల్లో ట్రెక్కింగ్ చేశారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో , అత్యంత ఎత్తైన సెవెన్ సమ్మిట్గా పిలిచే పర్వతాలను అధిరోహించాలన్నది జాహ్నవి ముందున్న లక్ష్యం. అందులో 4 పర్వతాలను ఇప్పటికే అధిరోహించారు.
ఇవి కూడా చదవండి:
- రైతుల నిరసనలు: ఉద్యమం నడిపేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్యమం ఎలా పుట్టిందంటే...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)