హైవేపై లారీ డ్రైవర్ల నుంచి పొందే సాయంతో గోశాల నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్
భావ్నగర్ - అహ్మదాబాద్ హైవేపై న్యారీ పెట్రోల్ పంపు దగ్గర వచ్చి పోయే వాహనాల్ని డబ్బులు అడిగే దిలీప్ కుమార్ అలియాస్ నైనా కున్వారా ఆ డబ్బుతో ఓ గోశాలను నిర్వహిస్తున్నారు.
గాయపడిన, జబ్బు పడిన 100కు పైగా ఆవుల్ని తన గోశాలలో పోషిస్తున్నారు.
20 ఏళ్ల కిందట భావ్నగర్ వచ్చిన నైనాకు గాయపడిన ఆవులను ఎందుకు ఆదరించాలనిపించిందో ఈ వీడియోల చూడండి.
ఇంతకీ నైనా కున్వారా కథేమిటి? ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)