అమితాబ్ బచ్చన్ కరోనా కవిత: నన్ను నమ్ము ఇది రెండు నిమిషాలే...'
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కవిత ఇది. 'నిజమే.. ఇది కష్టమైన సందర్భమే, కానీ కరిగిపోతుంది. కాలంతో పాటు వెళ్లిపోతుంది' అంటూ ఎంతో నమ్మకంగా ఆశావాదాన్ని వినిపించారు అమితాబ్ ఈ కవితలో.
అమితాబ్ ఈ కవితను వీడియో రూపంలో ఈ నెల 8న ట్విటర్లో పోస్ట్ చేశారు. అమితాబ్ కు, ఆయన కుమారుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కు కరోనావైరస్ సోకింది. ఈ విషయాన్ని అమితాబ్ నిన్న రాత్రి ట్విటర్లో తెలిపారు.
అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ల పరిస్థితి మెరుగవుతోందని, మందులకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)