వీడియో: విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు
స్ట్రాబెర్రీ సాగు విశాఖ ఏజెన్సీలో జోరందుకుంది. గతంలో ఇద్దరు ముగ్గురు రైతులు మాత్రమే స్ట్రాబెర్రీస్ పండించేవారు. లాభాలు ఎక్కువగా ఉండడంతో మరింత మంది రైతులు స్ట్రాబెర్రీ సాగులోకి దిగుతున్నారు.
విటమిన్ సీ, పోషక విలువలు స్ట్రాబెర్రీస్లో అధికంగా ఉంటాయి. సమశీతోష్ణ స్థితి ఉష్ణోగ్రతల్లో స్ట్రాబెర్రీస్ బాగా పండుతాయి. అంటే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండాలి.
హరియాణ, మహారాష్ట్రల్లో పాలీ హౌస్ తోటల్లో వీటిని సాగు చేస్తున్నారు. పంజాబ్, కర్నాటకలో కొద్ది ప్రాంతాల్లో ఇవి పండిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో 2007 నుంచి రైతులు సాగు చేస్తున్నారు. పూర్తి ఉద్యాన పంట కావడంతో ఎంతో జాగ్రత్తగా సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు.. ఈ ప్రాంతమే ఎందుకంత అనుకూలం?
- “రైతుబంధు, అన్నదాత సుఖీభవ పథకాలు మాకొద్దు.. మమ్మల్ని ఇలా వ్యవసాయం చేసుకోనివ్వండి”
- షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి ఇంటర్వ్యూ: ‘‘ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- రైల్వే పోటీ పరీక్షల్లో తెలుగే టాప్.. గతేడాది తెలుగు భాషలో పరీక్ష రాసిన 9.89 లక్షల మంది అభ్యర్థులు
- భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ
- ‘మహిళల ప్రమేయంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి’ - భాగ్యరాజా
- చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
- ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)