You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
బిడ్డకు జన్మనివ్వడం.. ప్రతి మహిళకు ఓ మరుపురాని అనుభూతి. కానీ ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు కుంగుబాటుకు లోనవుతారు. సాధారణంగా ఈ పరిస్థితి మొదటి కాన్పు తర్వాత వస్తుంది. దీనినే ‘ప్రసవానంతర కుంగుబాటు’ అంటారు.
టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కూడా ఈ సమస్య ఎదుర్కొన్నారు. దాదాపు 20-70 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటారు.
కోపం, విసుగు, విచారం, ఆందోళన.. ఇవీ ప్రసవానంతర కుంగుబాటు లక్షణాలు. కొందరు మహిళల్లో తమను తాము హింసించుకునే లక్షణాన్ని కూడా వైద్యులు గమనించారు.
ఈ సమస్యకు మందులు ఉన్నాయా? ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి?.. పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- న్యూజిలాండ్: ప్రసవం కోసం సైకిలుపై ఆస్పత్రికి వెళ్లిన మంత్రి
- పుట్టిన మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే..
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- BBC Special: ఈ ఆవులను ఎవరు చంపుతున్నారు?
- షెడిట్ రన్: మహిళల్లో చైతన్యం కోసం స్పోర్ట్స్ బ్రాతో జాగింగ్
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు.. ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)