బడ్జెట్2018: తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చారు?

ఫొటో సోర్స్, AFP
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో కేటాయింపులు
- ఎన్ఐటీకి రూ.54కోట్లు.
- ఐఐటీకి రూ.50కోట్లు.
- ట్రిపుల్ ఐటీకి రూ.30కోట్లు.
- ఐఐఎంకు రూ.42కోట్లు
- ఐఐఎస్సీఆర్కు రూ.49కోట్లు.
- విశాఖ పోర్టుకు రూ.108కోట్లు.
- కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
- గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
- డ్రెడ్జింగ్ కార్పోరేషన్కు రూ.19.62కోట్లు.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీకి రూ.32కోట్లు.

ఫొటో సోర్స్, iStock
తెలంగాణకు కేటాయింపులు
- గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు.
- ఐఐటీ హైదరాబాద్కు రూ.75 కోట్లు.
- సింగరేణి కాలరీస్ కంపెనీకి రూ. 2000 కోట్లు
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)




