సూడాన్: ప్రాణభయంతో కట్టుబట్టలతో తరలిపోతున్న ప్రజలు
సూడాన్: ప్రాణభయంతో కట్టుబట్టలతో తరలిపోతున్న ప్రజలు
సూడాన్ ఆర్మీకి, పారామిలటరీ దళానికి మధ్య ఘర్షణలు రోజురోజుకూ తీవ్రంగా మారుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రాణాలు కాపాడుకోవడానికి దూర ప్రాంతాలకు కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నారు.
ఏప్రిల్ 15న మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటికే దాదాపు 400 మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



