తిరుపతి: మహిళా మార్ట్ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది?
తిరుపతి: మహిళా మార్ట్ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది?
తిరుపతి ప్రకాశం రోడ్డులో ఏర్పాటు చేసిన ‘జగనన్న మహిళా మార్టు’లో పనిచేసే సిబ్బంది అంతా మహిళలే. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి ఈ మార్టు నిర్వహిస్తున్నారు.
వీరికి మెప్మా శిక్షణ ఇచ్చింది. ఈ మహిళా మార్టులో ఉద్యోగంతో తమ జీవితం సాఫీగా సాగుతోందని ఇక్కడ పనిచేస్తున్నవారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- మనీ: యూపీఐ, ఓఎల్ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి
- కర్ణాటక బస్సుల్లో పక్క రాష్ట్రాల మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చా?
- కొలంబియా అమెజాన్: దట్టమైన అడవిలో ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు... అడవే వారిని కాపాడిందా?
- భారత్లో వందేళ్ళ కిందటే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని కలగన్న బ్రిటిష్ ఇంజనీర్
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



