You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మియన్మార్: సైనిక నియంతృత్వాన్ని ఆమోదించబోమంటున్న ఉద్యమకారులు
మియన్మార్లో సైనిక కుట్రతో ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని కూలదోసి రెండేళ్లు గడిచాయి. దేశం ఇప్పుడు అంతర్యుద్ధంలో చిక్కుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది.
తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలపై సైన్యం తరచూ వైమానిక దాడులకు పాల్పడుతోంది. గత వారం జరిగిన దాడుల్లో దాదాపు 140 మంది మృతి చెందారు.
సైనిక తిరుగుబాటు తర్వాత మొదటిసారి బీబీసీ ప్రతినిధి జోనథన్ హెడ్ మియన్మార్కి వెళ్లారు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే వెళ్లేందుకు ఆయన్ను అనుమతించారు.
సైనిక పాలనను వ్యతిరేకించే వారెవ్వరితోనూ మాట్లానివ్వకుండా ఆయనపై ఆంక్షలు పెట్టారు. బీబీసీ స్పెషల్ స్టోరీ.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)