వలస: 10మంది పట్టే బోటులో పాతిక మంది-ఎంత ప్రమాదకర ప్రయాణం
వలస: 10మంది పట్టే బోటులో పాతిక మంది-ఎంత ప్రమాదకర ప్రయాణం
గత పదేళ్లలో శరణార్థుల సంఖ్య రెట్టింపయ్యింది. ఒక్క గతేడాడే ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది నిరాశ్రయులుగా మారారు.
వారిలో ప్రతి పది మందిలో ముగ్గురు శరణార్థులుగా మారి తమ దేశాన్ని వదిలి వెళ్లారు. వీరిలో 76 శాతం ఆరు దేశాల నుంచి వచ్చిన వారే.
ఇలా వలస వెళ్లే క్రమంలో వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎలా మోసపోతున్నారు?...ఈ వీడియో కథనంలో చూడండి.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



