కొత్త పార్లమెంటును నరేంద్ర మోదీ ఇలా ప్రారంభించారు
కొత్త పార్లమెంటును నరేంద్ర మోదీ ఇలా ప్రారంభించారు
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించారు.
రాజదండం ‘సెంగోల్’కు ఆయన సాష్టాంగ ప్రణామం చేసి, కొత్త భవనంలోకి తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, Twitter/Narendra Modi
సెంగోల్ను ప్రధాని లోక్సభ స్పీకర్ స్థానానికి కుడి వైపు పెట్టారు.
తర్వాత కొత్త పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను ఆయన సన్మానించారు.
ఇవి కూడా చూడండి:
- వాత్స్యాయన కామసూత్రాలు: సెక్స్ సమయంలో మీ భాగస్వామిని ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?
- అరగంటలో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని సావర్కర్తో ముడిపెట్టారా?
- ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



