అంతరిక్షం నుంచి భూమిని చేరే ఉత్కంఠభరిత క్షణాలు..

వీడియో క్యాప్షన్, SpaceX నౌకలో అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు భూమి పైకి ఎలా చేరారంటే..
అంతరిక్షం నుంచి భూమిని చేరే ఉత్కంఠభరిత క్షణాలు..

స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ ‌హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు.

దీంతో, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మిషన్ విజయవంతంగా పూర్తయింది.

క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమిపైకి ఎలా చేరిందో పైన వీడియోలో చూడండి..

సునీతా విలియమ్స్ భూమిని చేరిన క్షణాలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)