2024 పారా ఒలింపిక్సే తన లక్ష్యమంటోన్న భవీనా పటేల్
2024 పారా ఒలింపిక్సే తన లక్ష్యమంటోన్న భవీనా పటేల్
పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ 2022 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్నారు.
పారా టేబుల్ టెన్నిస్తో రజతం గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కారు.
2022 కామన్వెల్త్ క్రీడల్లో భవీనా స్వర్ణం గెలుచుకున్నారు.
2024 పారా ఒలింపిక్సే తన లక్ష్యమంటున్నారామె.

ఇవి కూడా చదవండి:
- కైలాస: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంత ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి?
- బంగ్లాదేశ్: రోహింజ్యా శిబిరాల్లో మంటలు... ఆశ్రయం కోల్పోయిన వేలమంది శరణార్థులు
- ఇరాన్లో స్కూల్ విద్యార్థినుల మీద విషవాయువు దాడులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ఖుష్బూ: ‘మా నాన్న లైంగికంగా వేధించాడని చెబితే... నేను ఆయన పరువు తీశానని విమర్శిస్తున్నారు’
- హెచ్3ఎన్2 వైరస్ ఏమిటి? డాక్టర్లు ఏమంటున్నారు?









