You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఇజ్రాయెల్లో ప్రజలకు తుపాకులు ఇచ్చే ప్రక్రియ వేగవంతం’
ఇజ్రాయెల్లో పౌరులకు తుపాకులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని అక్కడి ప్రభుత్వం చెప్పింది.
ఇజ్రాయెల్లో హింస పెరిగిపోయింది.
దీంతో భద్రతాపరమైన కారణాలతో తుపాకుల కోసం దరఖాస్తులు చేసుకునేవారి సంఖ్య పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)