కాల్బేలియా: 'ఇంట్లోవాళ్లు చనిపోయినా ఏడవలేం.. గ్రామస్థులు వింటే శవాన్ని ఖననం చేయనివ్వరని భయం’
కాల్బేలియా: 'ఇంట్లోవాళ్లు చనిపోయినా ఏడవలేం.. గ్రామస్థులు వింటే శవాన్ని ఖననం చేయనివ్వరని భయం’
సంప్రదాయ సంగీతం, నృత్యానికి ప్రసిద్ధిగాంచిన కాల్బేనియా సమాజం రాజస్థాన్ సాంస్కృతిక గుర్తింపులో అంతర్భాగం. వీరు నాథ్-జోగి సంప్రదాయాన్ని పాటిస్తారు. అందువల్ల మరణానంతరం శవాన్నిఖననం చేసే సంప్రదాయం ఉంది.
వీరిలో చాలామంది సంచారజీవితాన్నే గడుపుతున్నారు. కొందరు స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నారు.
కానీ తమ ప్రియమైన వారిని ఖననం చేయడానికి రెండు గజాల భూమి పొందని కుటుంబాలు చాలా ఉన్నాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









