మహారాష్ట్ర: ఉల్లి పంటను పశువుల దాణాగా వదిలేస్తున్న రైతులు
మహారాష్ట్ర: ఉల్లి పంటను పశువుల దాణాగా వదిలేస్తున్న రైతులు
ఈ సీజన్లో తీవ్రమైన నష్టాలను చూస్తున్నారు ఉల్లిరైతులు.
పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు.
ఉల్లి ధరలు పడిపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.
ఇది మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాకు చెందిన ఓ గ్రామం పరిస్థితి.
ఉల్లి పంటను తీసేందుకు సిద్ధంగా లేరు ఇక్కడి రైతులు.
దాన్ని పశువులకు దాణాగా వదిలిపెడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



