హుద్ హుద్ తుపాను విధ్వంసానికి పదేళ్లు: దాని నుంచి విశాఖ ఎలా కోలుకుంది?
హుద్ హుద్ తుపాను విధ్వంసానికి పదేళ్లు: దాని నుంచి విశాఖ ఎలా కోలుకుంది?
2014 అక్టోబర్ 12న అంటే సరిగ్గా పదేళ్ల క్రితం హుద్ హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. కైలాసగిరి, జూ, ఏయూ, హర్బర్, ఐటీ సెజ్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఇలా చాలా ప్రాంతాలను గుర్తు పట్టలేనంతగా హుద్ హుద్ తుపాను ధ్వంసం చేసింది.
అంతటి విధ్వంసం నుంచి విశాఖపట్నం ఎలా కోలుకుందో ఈ వీడియో కథనంలో చూడండి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









