పాకిస్తాన్: ఆర్థిక సంక్షోభంతో వెలవెలబోతున్న రంజాన్ వేడుకలు
పాకిస్తాన్: ఆర్థిక సంక్షోభంతో వెలవెలబోతున్న రంజాన్ వేడుకలు
పాకిస్తాన్లో ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ధరలు, పెరిగిపోతున్న నిరుద్యోగంతో ఈ ఏడాది రంజాన్ అత్యంత బాధాకరంగా మారిపోయింది.
ఉచితంగా పిండి పంపిణీ చేస్తున్నపుడు జరిగిన తొక్కిసలాట కారణంగా పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర రంజాన్ మాసంలో వేలాది మంది ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కనీస అవసరాల కోసం కష్టపడుతున్నారు.
బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:
- ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 42 ఏళ్లు: ఇది ‘స్వతంత్ర భారత జలియన్వాలా బాగ్’ కథ
- వడదెబ్బ ఇంట్లో ఉన్నా ఎలా తగులుతుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- 10 వేల మెదళ్లను ఇక్కడ డబ్బాల్లో ఎందుకు దాచిపెట్టారు?
- ఆ దేశం నిండా బంగారమే... అది వరం అనుకుంటే శాపంగా మారిందా?
- భారత్, నేపాల్ మధ్య పైప్లైన్ ఎందుకు వేస్తున్నారు?



