కందుకూరు: ‘వద్దు మమ్మీ! అంటున్నా వెళ్లింది.. తిరిగి రాలేదు’
కందుకూరు: ‘వద్దు మమ్మీ! అంటున్నా వెళ్లింది.. తిరిగి రాలేదు’
కందుకూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలను ‘బీబీసీ’ కలిసింది.
ఈ ప్రమాదంలో చనిపోయిన విజయ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సభకు వెళ్లొద్దని చెప్పిన తమ అమ్మ వినకుండా వెళ్లిందని, తిరిగి రాలేదని ఆమె కుమార్తె రోదించారు.

ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









