కందుకూరు: ‘వద్దు మమ్మీ! అంటున్నా వెళ్లింది.. తిరిగి రాలేదు’

వీడియో క్యాప్షన్, ‘వద్దు మమ్మీ! అంటున్నా వెళ్లింది.. తిరిగి రాలేదు’
కందుకూరు: ‘వద్దు మమ్మీ! అంటున్నా వెళ్లింది.. తిరిగి రాలేదు’

కందుకూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలను ‘బీబీసీ’ కలిసింది.

ఈ ప్రమాదంలో చనిపోయిన విజయ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సభకు వెళ్లొద్దని చెప్పిన తమ అమ్మ వినకుండా వెళ్లిందని, తిరిగి రాలేదని ఆమె కుమార్తె రోదించారు.

విజయ కుటుంబం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)