ఈ రైతు 5 క్వింటాల ఉల్లి అమ్మితే రూ.2 మిగిలాయి
ఈ రైతు 5 క్వింటాల ఉల్లి అమ్మితే రూ.2 మిగిలాయి
మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన రాజేంద్ర అనే రైతు తాను పండించిన ఉల్లిగడ్డలను మార్కెట్లో అమ్ముకోగా ఆయనకు 2 రూపాయలు మిగిలాయి.
అయితే, ఆయన అమ్మింది ఏ కేజీయో, రెండు కేజీలో కాదు. 5 క్వింటాల ఉల్లిగడ్డలకు ఆయనకు మిగిలిన లాభం అది.
రాజేంద్రకు రూ.2 చెక్కు ఎందుకు వచ్చింది, మార్కెట్లో ఏం జరిగింది, ఉల్లి రైతులు ఏమంటున్నారు? ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022: ముగిసిన ఓటింగ్, మార్చి 5న విజేత ప్రకటన
- మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా... ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం నిధుల మాటేమిటి?
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- E sanjeevani: పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ పొందడం ఎలా?
- బీబీసీ ఎలా పని చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



