మిల్లెట్స్ సాగులో సంచలనాలు సృష్టిస్తున్న ఆదివాసీ రైతులు
మిల్లెట్స్ సాగులో సంచలనాలు సృష్టిస్తున్న ఆదివాసీ రైతులు
భారత్ 2023 సంవత్సరాన్ని మిల్లెట్లు, అంటే తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఫింగర్ మిల్లెట్ అంటే రాగులు. ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలిగే పంట. అందుకే దీనిని క్లైమేట్ స్మార్ట్ క్రాప్ అని కూడా అంటారు.
రాగుల్లో ప్రొటీన్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇన్ని లాభాలున్న ఈ పంటను, వాతావరణ మార్పులను తట్టుకుంటూ కొత్త సాగు విధానాలను అందిపుచ్చుకుంటూ అత్యద్భుతంగా సాగు చేస్తున్నారు మహారాష్ట్రలోని ఆదివాసీ రైతులు.
బీబీసీ ప్రతినిధి ప్రాజక్తా ధులప్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



