బెంగాల్ క్షామం: 'భారతీయుల శవాల్ని రోజూ ట్రక్కుల్లో మోసుకెళ్లేవారు'

వీడియో క్యాప్షన్, బెంగాల్ క్షామం: 'భారతీయుల శవాల్ని రోజూ ట్రక్కుల్లో మోసుకెళ్లేవారు'

బ్రిటిష్ రాజనీతికి 30 లక్షల మంది భారతీయులు బలయ్యారు. బెంగాల్ క్షామం రెక్క విప్పినప్పుడు మనుషులు పిట్టల్లా రాలిపోయారు.వాళ్లను చూస్తే మనుషులా, దెయ్యాలా అనిపించేది. అంతలా శరీరాలు ఎముకలకు అతుక్కుపోయాయి.

రోజూ ట్రక్కుల్లో వేలాదిగా భారతీయుల శవాల్ని తరలించేవారు. చరిత్ర ఎన్నటికీ మరిచిపోని ఆ దారుణ విషాదం వెనుక ప్రపంచానికి తెలియని ఓ చీకటి రహస్యం ఏమిటో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)