పాకిస్తాన్: భారీగా పెరిగిన నిత్యావసర ధరలపై ప్రజలు ఏమంటున్నారు?
పాకిస్తాన్ వార్షిక ద్రవ్యోల్బణం 27 శాతం దాటింది.
1975 నుంచి చూస్తే ఇదే అత్యధికం. ఎన్నికల ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్న తీరు పాలకుల్ని కంగారు పెడుతోంది. పాకిస్తాన్ రూపాయి మారకపు విలువ 275 రూపాయలకు పడిపోయింది.
దీంతో విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి భారీగా చెల్లింపులు జరపాల్సి వస్తోంది. ఆకాశాన్ని తాకేలా పెరిగిన ధరలపై పాకిస్తానీయులు ఏమంటున్నారు?
బీబీసీ ప్రతినిధి అలీ కాజ్మీ అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?
- విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, ఇది తగ్గాలంటే ఏం చేయాలి?
- మహా శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
- వారణాసి: మేకలకు సైతం బొట్టు పెట్టి పూజించే ఈ నగరాన్ని చూసిన ఒక విదేశీయుని అనుభవం ఏంటి
- భార్యను చంపి పదేళ్ల పాటు తప్పించుకుని తిరిగాడు, కానీ ఆ ఒక్క సెంటిమెంట్ పట్టించింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)